నకిలీ విత్తనాలు అమ్ముతూ పట్టుబడితే ఆ వ్యాపారులపై పీడీ యాక్ట్ నమోదు చేయిస్తామని భద్రాద్రి జిల్లా వ్యవసాయాధికారి బాబూరావు హెచ్చరించారు. మండల కేంద్రంలో వ్యవసాయాధికారి అన్నపూర్ణతో కలిసి పలు విత్తన దుకా�
జైనూర్ ఆదివాసీ మహిళ పై అత్యాచారానికి యత్నించి జైనూర్ ఘటనకి కారణమైన నిందితుడు ముగ్దుంపై పీడీ యాక్టు నమోదు చేసినట్లు ఎస్పీ డివి శ్రీనివాస్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.
‘నిర్బంధ చట్టాలు (పీడీ యాక్ట్) అత్యంత కఠి నమైనవి. విచారణ లేకుండా నిర్బం ధంలో ఉన్న వారి వ్యక్తిగత స్వేచ్ఛను అవి హరిస్తాయి. ఇటువంటి సమ యంలో చట్టంలోని నిబంధనలు మా త్రమే నిందితునికి రక్షణ కల్పిస్తాయి’ అని సు�
వానకాలం సీజన్ వ్యవసాయ పనులు షురూ కావడంతో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్లు జోరందుకున్నాయి. ఇదే అదనుగా మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పలు నకిలీ కంపెనీలు ఎలాంటి నిబంధనలు పాటించకుండా అందమైన ప్యాకింగ్, ఆకట్టుక�
ఫేస్బుక్లో ఓ పోస్టుకి అనుచిత కామెంట్ పెట్టిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు పోలీసులు నోటీసు ఇచ్చారు. పీడీ యాక్ట్ కేసులో అరెస్టు అయి ఎమ్మెల్యే రాజాసింగ్ ఇటీవలనే బెయిల్పై విడుదలయ్యారు.