‘తన మొహం కడుక్కోవడం చాతగానోడు.. మందిని చూసి ఎక్కిరించిండట. మా పార్టీ ముఖ్యనేతల పరిస్థితి అట్లాగే ఉన్నది’ అని వాపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఎన్నికలకు ఆర్నెల్లు కూడా లేని తరుణంలో, అనవసరమైన విషయాలు లేవన�
ఆ పత్రిక కథనాలకు ఆధారం ఉండదు.. ఆరోపణలకు ప్రాతిపదిక కనిపించదు.. కేవలం తెలంగాణ సర్కారుపై బురదజల్లాలి.. అంతే. తప్పుడు కథనాలతో ఆ పత్రిక తానా అంటే.. ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై అడ్డగోలు విమర్శలతో తందానా అంట
కాంగ్రెస్ అధికారంలో ఉన్నంతకాలం 111 జీవోకు తూట్లు పొడిచిందని, ఆ జీవో పరిధిలో అడుగడుగునా భూకబ్జాలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. 111 జీవో �
‘కేసీఆర్ వ్యతిరేకుల పునరేకీకరణ జరగాలి’ అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి అన్నారు. తద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని ఆయన పిలుపు నిచ్చారు.
యాదవ, కురుమల వృత్తిని తూలనాడిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఆ కులాలకు వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర గొర్రెల, మేకల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ డిమాండ్ చేవారు.
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి రూ.25 కోట్లు ఇచ్చారని ప్రభుత్వ విప్ పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు. వేం నరేందర్రెడ్డి కొడుకు ఎంగేజ్మెంట్నాడు రేవంత్రెడ్డి,
కాంగ్రెస్లో కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలు కల్లోలం సృష్టిస్తున్నాయి. వాటి ఏర్పాటులో అధిష్ఠానం వ్యవహరించిన తీరుపై మెజార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అంకితభావంతో కాంగ్రెస్కు సేవ చేస్తున్న
సంస్కారాన్ని మర్చిపోయి రాహుల్ గాంధీపై అభ్యంతరకరమైన రీతిలో వ్యాఖ్యలు చేసిన అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కేసులు నమోదు చేయాలంటూ పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ల�