KTR | బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏ లింగమో.. వారికి వారే తెలుసుకోలేని పరి�
ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రి ఒక్కరే అయినా అధికారాన్ని నడిపే శక్తులు అనేకం ఉంటాయి. ప్రభుత్వాన్ని స్వయంగా ముఖ్యమంత్రే సవ్యంగా నిర్వహించినట్టయితే సమస్య ఉండదు.
T PCC Chief | ‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వాటాపై రాజీ పడటంతోనే బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయింది. ప్రాజెక్టు పరిపూర్ణమైతే తెలంగాణకు నష్టం జరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే మేల్కొన్నది.
నీరాకేఫ్ను కల్లుగీత కార్పొరేషన్కు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ.. గౌడ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నేతలు పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను శనివారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని కాపాడాలంటూ సంవిధాన్ ర్యాలీ చేస్తానంటుంటే.. పీసీసీ అధ్యక్షుడు మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకుని అదే రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తామని �
వైస్చాన్స్లర్లు పైరవీలు, పరిచయాలను పక్కనపెట్టి పనిచేయాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. కొత్త వీసీలంతా వర్సిటీల ప్రక్షాళనకు చర్యలు చేపట్టాలని, వాటికి పునర్వైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 29తో గ్రూప్-1 అభ్యర్థులకు ఎలాంటి నష్టం లేదని, లాభమే జరుగుతుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ తెలిపారు. తాను తెలుసుకున్న సమాచారం ప్రకారం జీవో 29 వల్ల 75 నుంచి 80 �