కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికలోని సిఫార్సులకు అనుగుణంగా మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు, సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వ�
Harish Rao | ఘోష్ కమిషన్ అప్పటి ఇంజినీర్ల నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను పట్టించుకోలేదని.. అందుకే దాన్ని తాము పీసీసీ కమిటీగా అంటున్నామని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు స్పష్టం చేశారు. తమ సూచనలతోన
Harish Rao | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా తుమ్మిడిహట్టిలో తట్టెడు మట్టి ఎందుకు తీయలేదని హరీశ్రావు నిలదీశారు. గ్రావిటీ ద్వారా నీళ్లు తేకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం రిపో�
Harish Rao | తెలంగాణ అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్ట్పై వాడీవేడిగా చర్చ సాగుతున్నది. ఘోష్ కమిషన్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడారు. అయితే, ఆయన ప్రసం�
Harish Rao | జస్టిస్ పీసీ ఘోష్ విచారణ కమిటీ తమ హక్కులను కాలరాసిందని హరీశ్రావు ఆరోపించారు. కాళేశ్వరం రిపోర్ట్పై విచారణ సందర్భంగా ఆయన హరీశ్రావు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పీసీ ఘోష్ ఎఫెక్ట్ ప�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అసెంబ్లీలో మండిపడ్డారు. కాళేశ్వరం రిపోర్ట్పై చర్చ సమయంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం రిపోర్ట్ నివేదికను మంత్రి ఉత్తమ్ కుమా
ఎమర్జెన్సీ విధింపులో కీలక పాత్రధారైన సిద్ధార్థ శంకర్ రే, షా కమిషన్ ముందు ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా సాక్ష్యమిచ్చి బయటకు వస్తూ, అదే రోజు విచారణకు హాజరవుతున్న మాజీ ప్రధానికి ఎదురుపడి ‘ఇవాళ మీరెంతో అందం�