ఉపాధి హామీ సిబ్బంది ఆందోళనకు సిద్ధమయ్యారు. వేతనాలు సరిగా రాకపోవడం, అది కూడా ఏడాది కాలంగా నాలుగు నెలలకోసారి ఇస్తుండడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్న ఈజీఎస్ ఉద్యోగులు, క్షేత్ర సహాయకులు నేటి నుంచి ని
ఈజీఎస్ ఉద్యోగులకు పేసేల్ అమలు చేయాలని, మూడు నెలల పెండింగ్ వేతనాన్ని తక్షణం చెల్లించాలంటూ మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్కు మంగళవారం ఈజీఎస్ ఉద్యోగుల జేఏసీ వినతిపత్రం అందజేసిం ది.
ఉపాధి హామీ ఉద్యోగులు పే స్కేల్ కోసం ఎదురుచూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక పంచాయతీరాజ్ శాఖపై జరిగిన సమీక్షలో సీఎం రేవంత్రెడ్డి ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ అమలుకు చర్యలు తీసుకోవాల�
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అం దించింది. సెర్ప్లో పని చేస్తున్న ఉద్యోగులకు కొత్త పేస్కేల్ను వర్తింపజేస్తూ ప్రభుత్వం శనివారం జీవో 11ను జారీ చేసింది.
పే స్కేల్ వర్తింపజేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడం పట్ల సెర్ప్ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు నేలకొండపల్లి, ఇల్లెందు మండలాల్లో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
స్వరాష్ట్రంలో ఒక్కటొక్కటిగా అన్ని సమస్యలను, ఆయా వర్గాల డిమాండ్లను పరిష్కరిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఉద్యోగుల పట్ల సానుకూలంగా స్పందించింది. వేతన స్కేలు
సెర్ప్ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వారికి కొత్త పే స్కేల్ వర్తింపజేస్తూ శనివారం జీవో 11 జారీ చేసింది. జిల్లాలో 80 మందికి లబ్ధి చేకూరనుండగా, ఇకపై వీరికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా �