ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లో కాకుండా పట్టా భూముల జోలికివస్తే ఊరుకోబోమని రైతులు స్పష్టం చేశారు. ముచ్చర్ల, దెబ్బడగూడ రెవెన్యూల పరిధిలోని భూముల్లో సర్వే ఫెన్సింగ్ వేయడానికి చేరుకున్న రెవెన్యూ, పోలీస�
కాల్వశ్రీరాంపూర్ మండలంలోని కూనారం శివారులోని సర్వే నెంబర్ 800 నుండి 854 వరకు ఉన్న సుమారు 200 ఎకరాల వ్యవసాయ భూమి రిజర్వ్ ఫారెస్ట్ అని తప్పుగా నమోదైందని, వాటిన వెంటనే సవరించాలని అధికారులను కోరారు.
తమ పట్టా భూముల నుంచి సమాచారం లేకుండానే.. ఎలాంటి అనుమతులు లేకుండానే మంత్రి జూపల్లికి చెందిన స్థలానికి రోడ్డు వేస్తున్నారని, ఇందుకు జీహెచ్ఎంసీ టౌన్ప్లానింగ్ అధికారులు, పోలీసులు దగ్గరుండి సహకరిస్తున్న
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం ఎడ్లబంజర గ్రామానికి చెందిన అశోక్ కన్న, పద్మశ్రీ 2006లో ప్రేమ పెండ్లి చేసుకున్నారు. వీరికి ఓ కూతురు ఉంది. అనారోగ్యంతో పద్మశ్రీ గత నెల 28న మృతిచెందింది. నెల మాసికం సందర్భంగా గ్రామం
Mla Goverdhan | అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుని పెద్ద ఎత్తున పోడు భూములకు పట్టాలు ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)దేనని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్(Mla Goverdhan) అన్నారు.
ఈ నెల 30 నుంచి పోడు పట్టాల పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తెలిపారు. పట్టాల పంపిణీని ఆసిఫాబాద్ జిల్లాలో సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని, భద్రాద్రి జిల్లాలో 1,51,195 ఎ