ఎన్నికల కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు రామగుండం కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం హాజీపూర్ మం డలం ముల్కల్ల ఐజా కళాశాలలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు క�
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, సజావుగా జరిగేందుకు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశామని జిల్లా ఎస్పీ చందనాదీప్తి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా ఫలితాలు వెలువడిన తరువాత జిల్లా పరి
పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేదెవరు.. ఓడేదెవరు? ఎక్కడెక్కడ ఎవరికి ఎంత మెజారిటీ వస్తుంది? కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది? ఆ ప్రభుత్వంలో రాష్ట్రం పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఇలాంటి అనేక ప్రశ్నలప�
ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు నేడు(మంగళవారం) జరగనున్నది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మే 13వ తేదీన పోలింగ్ జరుగగా, ఈవీఎంలను పటిష్టమైన బందోబస్తు నడుమ స్ట్రాంగ్ రూంలలో
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై నెలకొన్న ఉత్కంఠకు నేడు తెరపడనుంది. వరంగల్, మహబూబాబాద్ లోక్సభ స్థానాలకు మే 13న ఎన్నికలు జరుగగా మంగళవారం ఓట్లను లెక్కించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది.
కౌంటింగ్ పనులను పూర్తి ఏకాగ్రతతో పకడ్బందీగా నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంతు కె. జెండగే కౌంటింగ్ సిబ్బందికి సూచించారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 4�
పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లకు తీసుకోవాల్సిన చర్యలపై గురువారం నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో బంజారాహిల్స్లోని ఐసీసీసీ భవనంలో సమా�
పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ విధులు బాధ్యతతో, జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దాసరి హరిచందన సిబ్బందికి సూచించారు. పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై శనివారం కలెక్టర�