పార్లమెంట్ ఎన్నికల్లో సింగరేణి కార్మికులు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి కేసీఆర్కు అండగా నిలవాలని ఎంపీ అభ్యర్ధి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం శ్రీరాంపూర్ ఓపెన్కాస్ట్లో �
పార్లమెం ట్ ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెరపడింది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందు నుంచే ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారానికి తెరలేపాయి. ఎంపీ అభ్యర్థుల ప్రకటన వెలువడిన అనంతరం ప్రచారం జోరందుకుంద�
అసెంబ్లీ ఎన్నికల్లో 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, వాటిని అమలును విస్మరించి తెలంగాణ ప్రజలను మోసం చేసిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి అన్నారు. మహిళలకు రూ.2500 పెన్షన్, �
‘మీ బాధలు తెలిసిన కార్మికుడా? లేదంటే ఏసీ రూముల్లో ఉంటూ మీ సాదకబాధకాలు తెలియని శ్రీమంతుడా? ఎవరు కావాలో మీరే ఆలోచించాలి’ అంటూ ఓటర్లకు పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ�
బీఆర్ఎస్ వెంటే ప్రజలంతా ఉన్నారని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. మండలంలోని నుస్తులాపూర్ గ్రామంలో ఆదివారం రాత్రి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్కుమార్కు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించ
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆ పార్టీ పార్టీ భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్కు మంచి ఆదరణ లభిస్తున్నది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎర్రటి ఎండలోనూ మల్లేశ్
చేవెళ్ల పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్కు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తున్నదని పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ పేర్కొన్నారు. కాసాని జ్ఞానేశ్వర్ గెలుపు కోసం శుక్రవారం ప�
Suryapet | రెండు పంటలకు నీళ్లిచ్చిన భగీరథులు కేసీఆర్, మీరే అంటూ పలువురు మహిళలు సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డితో(MLA Jagadish Reddy) జరిగిన మహిళల సంభాషణ ఆలోచనలను రేకిత్తించింది.