సహకార రం గానికి నిధుల కేటాయింపులో కేంద్రం విఫమైందని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ వ్యాపార కేంద్రాన�
సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల మద్దతు లభిస్తున్నదని సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తీగుల్ల పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. ప్రజల మద్దత�
ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక ఏడారిగా మారిన తెలంగాణ ప్రాంతం అపర భగీరథుడు కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు.
దేశంలోనే ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్ స్థానానికి ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్లోని స
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ గురువారం ఖమ్మం రానున్నారు. పార్టీ లోక్సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు మామిళ్లగూడ�
‘మంత్రి కోమటిరెడ్డికి అహంకారం తలకు ఎక్కి మాట్లాడారు. గతంలో భువనగిరి ఎంపీగా ఉన్న సమయంలో ఒక్క నాడైనా భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడలేదు.