2014, మార్చి 1.. తెలంగాణ ప్రజల అరువై ఏండ్ల స్వప్నం సాకారమైన రోజు. పార్లమెంట్ ఉభయసభల్లో పాసైన తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ఆమోదించి గెజిట్ ప్రకటించిన రోజు. తెలంగాణ సంస్కృతి, భాష, చరిత్రపై ఆంధ్రా వలస పాలకులు చే�
ఒకే దేశం-ఒకే ఎన్నికలు’ (జమిలి ఎన్నికలు) నిర్వహణకు కోవింద్ కమిటీ సానుకూల నివేదికను ఇవ్వడంతో త్వరలోనే దీనిపై పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింపజేయాలని ఎన్డీఏ ప్రభుత్వం భావిస్తున్నది.
నాలుగేండ్ల క్రితం మొదలవ్వాల్సిన దేశ జనాభా లెక్కల ప్రక్రియపై మోదీ సర్కార్ ఎట్టకేలకు కసరత్తు మొదలుపెట్టింది! జనగణన ప్రక్రియ త్వరలో ప్రారంభించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నదని సంబంధిత వర్గాలు ఆదివ
వెబ్సైట్లలో పొందుపరిచిన వివరాలను తీసుకున్న సంబంధిత సంస్థలు దాన్ని ప్రకటన ఏజెన్సీలకు అమ్ముకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో ఇప్పటికే ఉన్న బిల్లు స్థానంలో ‘డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ బిల్-2022’ను ప్�
వచ్చే విద్యా సంవత్సరం నుంచి జాతీయ స్థాయిలో డిజిటల్ యూనివర్సిటీలు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన చర్యలు చేపట్టినట్టు యూజీసీ అనుబంధ సంస్థ కన్సార్టియం ఫర్ ఎడ్యుకేషనల్ కమ్యూనికేషన్ (సీఈసీ) డైరెక్ట�
నెలసరి నొప్పులతో బాధపడే మహిళలకు సెలవులు ఇచ్చిన తొలి యూరప్ దేశంగా స్పెయిన్ నిలిచింది. ఈ మేరకు ఇటీవల ఆ దేశ పార్లమెంట్లో బిల్ ఆమోదించారు. నెలసరి సెలవుల చట్టం ప్రకారం సెలవు కావాలనుకునేవారు డాక్టర్ సూచన
గిరిజన యూనివర్సిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం ఎనిమిదేండ్లుగా చేస్తున్న పోరాటంతో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దిగొచ్చినట్టే కనిపిస్తున్నది. సెంట్రల్ యూనివర్సిటీ అమెండ్మెంట్ బిల్లు-2022 పేరుతో కేంద�
ఘజియాబాద్/పాల్ఘర్: నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకొంటున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ స్పందించారు. ఆందోళనను ఇప్పటికిప్పుడే విరమించబో�
న్యూఢిల్లీ, నవంబర్ 19: వివాదాస్పదమైన మూడు వ్యవసాయ చట్టాల ఉపసంహరణకు పార్లమెంటులో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుందని రాజ్యాంగ, న్యాయ నిపుణులు అంటున్నారు. చట్టం చేయడానికి రాజ్యాంగం ప్రకారం ఏ ప్రక్