ప్యారడైజ్ నుంచి దుండిగల్ వరకు, ప్యాట్నీ నుంచి తూంకుంట వరకు రెండు భారీ ఎలివేటెడ్ కారిడార్లను నిర్మాణం చేస్తామని ప్రకటించి శంకుస్థాపన చేసిన ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం నామమాత్రపు నిధులిచ్చి వాటి భవి�
పేదరికాన్ని చూస్తే ప్రతి ఒక్కరికీ జాలి కలుగుతుంది. ఆకలితో ఉన్న అభాగ్యులను చూస్తే గుండె కరిగిపోతుంది. అనారోగ్యంతో ఉన్నవారిని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంటుంది.
ఎంఎంటీఎస్ రాకతో మేడ్చల్ ప్రజలకు రైల్వే ప్రయాణం సులభతరమైంది. ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా మేడ్చల్-సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ ఏప్రిల్ 8న ప్రారంభించారు.
నానక్రాంగూడలోని హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ ప్రధాన కార్యాలయ ప్రాంగణానికి చేరుకున్న మూడు ఎలక్ట్రిక్ బస్సులను పురపాలకశాఖ మంత్రి కే తారక రామారావు సమక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంత
హైదరాబాద్, నవంబర్ 22: హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న ప్యారడైజ్..క్రమంగా తన వ్యాపారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తున్నది. తాజాగా వరంగల్లో కొత్తగా హోటల్ను ఆరంభించింది. 1,500 చదర�