తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే బహిష్కృత నేత ఓ పన్నీర్సెల్వం (ఓపీఎస్) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. కాగా,
Panneerselvam | తమిళనాడు మాజీ సీఎం ఓ పన్నీర్సెల్వం (ఓపీఎస్) రామనాథపురం లోక్సభ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్గా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆ పేరున్న ఐదుగురు వ్యక్తులు కూడా స్వతంత్ర అభ్యర్థులుగా న�
AIADMK | పన్నీర్ సెల్వానికి ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి కే పళనిస్వామి నియామకాన్ని కేంద్రం ఎన్నికల సంఘం ఆమోదించింది. ఈ విష�
VK Sasikala | తాను కులం చూసి ఉంటే ఎడప్పాడి పళనిస్వామిని ( Edappadi Palaniswami) ముఖ్యమంత్రిగా తీసుకొచ్చేదానినే కాదని తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ (VK Sasikala) అన్నారు.
చెన్నై: పన్నీర్ సెల్వం (ఓపీఎస్)కు ఊరట లభించింది. ఆయనకు అనుకూలంగా మద్రాస్ హైకోర్టు బుధవారం తీర్పు ఇచ్చింది. జూన్ 23 నాటి యధాతథ స్థితిని కొనసాగించాలని తెలిపింది. కోఆర్డినేటర్, జాయింట్ కోఆర్డినేటర్ ఇద్దర�
అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టిన పళని పార్టీ నుంచి పన్నీర్సెల్వం సస్పెన్షన్ సర్వసభ్యసమావేశంలో కీలక తీర్మానం చెన్నై, జూలై 11: తమిళనాడులోని ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేలో నాయకత్వ పోరుపై గత కొంతకాలంగా కొన�
Palaniswami | అన్నాడీఎంకేలో ద్వంద్వ నాయకత్వానికి తెరపడింది. ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరిస్తూ పార్టీ సర్వసభ్య మండలి భేటీలో నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి డిప్యూటీ జనరల్ సెక్రటరీ పదవిని సృష్టించాలని తీ�
చెన్నై : అన్నాడీఎంకే పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. పార్టీ కోఆర్డినేటర్, మాజీ డిప్యూటీ సీఎం పన్నీరుసెల్వంపై కార్యకర్తలు వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. ఆయన వేదిక నుంచి వెళ్ల�
న్యూఢిల్లీ: భారత గ్రాండ్మాస్టర్ పన్నీర్సెల్వం ఇనియాన్.. నోసియల్ అంతర్జాతీయ చెస్ టోర్నీలో విజేతగా నిలిచాడు. ఫ్రాన్స్ వేదికగా జరిగిన ఈ టోర్నీలో 8 పాయింట్లు సాధించి టాప్లో నిలిచాడు. నిర్ణీత తొమ్మిద