శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది వేడుకలను జిల్లా ప్రజలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండ్లను మామిడి తోరణాలతో అలంకరించుకున్నారు. పచ్చడి, పిండి వంటలు తయారు చేసుకొని ఆరగించారు. వేద పండితుల ఆధ్వర్యం
ఉగాది పర్వదినం సందర్భంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం లో మంగళవారం ఆలయ వర్గాలు పంచాంగ శ్రవణం నిర్వహించా రు. ఆలయంలో ఏఈవో బుద్ది శ్రీనివాస్ ఆధ్వర్యంలో వీరశైవ ఆగమ పండితులు, అర్చకస్వాములు పంచాంగ శ్�
Srisailam | ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం బ్రమరాంబ మల్లిఖార్జున స్వామి ఆలయ ప్రాంగణంలోని స్వామి అమ్మవార్ల నిత్యకల్యాణమండపంలో పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించారు. రాజమండ్రికి చెందిన పండిత బు�
KCR | ఎంపీ ఎన్నికలు పాలకపక్షానికి కష్టతరంగా ఉండే అవకాశం ఉందని పండితులు తెలిపారు. ప్రతిపక్షాలు ప్రయత్నిస్తే దిగ్విజయం పొందే అవకాశం ఉందని చెప్పారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఉగాది వేడుకలు వైభవంగా జరిగ�