జాతీయ రహదారి 565 పానగల్లు నుండి సాగర్ రోడ్డు వరకు భూములు కోల్పోతున్న బాధితులకు నష్ట పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని భూ నిర్వాసితుల పోరాట కమిటీ. ఈ మేరకు శనివారం జాతీయ రహదారి 565 కాంట్రాక్టర్ �
ఎంతో చరిత్ర కలిగిన పానగల్ ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయ ప్రాముఖ్యతను భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయ, చేనేత, జౌలి శాఖల ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్యర్ అన్నారు.
అంతర్జాతీయ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పానగల్లో (Panagal) అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కామినేని మెడికల్ కాలేజ్ వారి ఆధ్వర్యంలో ఇంటింటికి కరపత్రాలు పంపిణీ చేశారు.
Nursing Student | గద్వాల జిల్లా కేంద్రంలో నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నర్సింగ్ విద్యార్థి మనిషా శ్రీ కుటుంబాన్ని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు.
నల్లగొండ జిల్లా కేంద్రం సమీపంలోని పానగల్లులో గల శ్రీ వేంకటేశ్వర వేద పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థం రుద్రసేన ఆధ్వర్యంలో శనివారం తొమ్మిది కూలర్లను అందజేశారు.
పానగల్ ఉదయసముద్రం రిజర్వాయర్ నుంచి నీటిని ఎత్తిపోస్తూ లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో తలపెట్టిన బ్రాహ్మణవెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తైనట్లేనా? పూర్తయివతే సీఎం రేవంత్రెడ్డి చ�
నల్లగొండ మున్సిపాలిటీలోని పానగల్లో యథేచ్ఛగా ధాన్యం దందా కొనసాగుతున్నది. అక్కడ ఇటీవల అనధికారికంగా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. సాధారణంగా అర్బన్ ప్రాంతాల్లో ప�
పురాతన శిలలు, కట్టడాలను కాపాడుకోవాలని ప్రముఖ పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి కోరారు. నల్లగొండ సమీపంలోని పానగల్ పరిసరాలు, వేంకటేశ్వరాలయం ఆవరణలోని శిథిల
ల్లగొండ సమీపంలోని పానగల్లోగల ఉదయ సముద్రం నిండుకుండలా మారింది. రెండు రోజులుగా అలుగుపోస్తున్నది. వేసవిలోనూ ప్రాజెక్టు అలుగు పోస్తుండటంతో స్థానికులు సంబురపడుతున్నారు. ఈ నీటిని పెద్దఅడిశర్ల మండలం అక్కం�
Nalgonda | నల్లగొండ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయించింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో వివిధ అభివృద్ధి పనులకు రూ.233.82 కోట్లు విడుదల చేసింది.
డీఐజీ ఏవీ రంగనాధ్ | జిల్లాలోని ప్రతి గ్రామంలో ఐసోలేషన్ కేంద్రాలు ఏర్పాటు కావాలని, వీటి ఏర్పాటుకు స్వచ్ఛంద సంస్థలు, యువత ముందుకు రావాలని డీఐజీ ఏవీ రంగనాధ్ అన్నారు.