బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం �
Nallagonda | శ్రీ కంఠమహేశ్వర స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర మాజీ కల్లుగీత కార్పొరేషన్ తొలి చైర్మన్ పల్లె రవి కుమార్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
గచ్చిబౌలిలోని తన నివాసం నుంచి ఉదయం కేటీఆర్ ఈడీ విచారణకు బయలుదేరారని తెలిసిన వెంటనే పలువురు బీఆర్ఎస్ నాయకులు ఈడీ కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. దీంతో ఈడీ కార్యాలయం ముందు పోలీసులు భారీ బందోబస్తు �
నల్లగొండ జిల్లా గట్టుప్పల్ గ్రామానికి చెందిన శివరాత్రి సామెల్ సర్వేల్ గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. సామెల్ బుధవారం ఉదయం తోటి విద్యార్థులకు రాగి జావ సర్వ్ చేస్తుండగా గిన్నె జారి కా
బోనాల ఉత్సవా లు తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవి కు మార్ గౌడ్ పేర్కొన్నారు. గో ల్కొండ కోటలో గౌడ ఐక్య సాధ న సమితి రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు అంబాల నా
తెలంగాణ రాష్ట్ర కల్లు గీత పారిశ్రామిక సహకార సంస్థ (టీటీసీఎఫ్సీ) తొలి చైర్మన్గా పల్లె రవికుమార్ గౌడ్ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం మాసబ్ ట్యాంక్లోని సంక్షేమ భవన్లో అట్టహాసంగా జరిగింది. తొలుత పల్ల�
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర గీతా కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్గా సీనియర్ జర్నలిస్ట్ పల్లె రవి కుమార్ గౌడ్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యద