Gauthu Sirisha | పలాస టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీషపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. గత కొద్దిరోజులుగా గౌతు శిరీష ఎమ్మెల్యే స్థాయిని మరిచి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చే
ఫలక్నుమా సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్కు (Falaknuma Express) పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకులం జిల్లా పలాస వద్ద సికింద్రాబాద్ నుంచి హౌరా వెళ్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ నుంచి బోగీలు విడిపోయాయి. దీంతో రైలును అధి
Tirumala | తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారమే లేపింది. మహా ప్రసాదం తయారీలో వాడే నెయ్యి మాత్రమే కాదు.. జీడిపప్పు, యాలకులు, కిస్మిస్ వంటివన్నీ నాసిరకమే వాడారని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్�
‘పలాస’ తర్వాత మా సుధాస్ సినిమా సంస్థలో ఏదైనా యూత్కి నచ్చే సినిమా చేస్తే బావుంటుందని అనుకున్నాం. ఓవైపు నరకాసుర, శశివదనే సినిమాలు చేస్తూ నేను బిజీగా ఉండగానే కథ ఓకే అయ్యింది.
విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో (Vizianagaram Train Accident) మృతుల సంఖ్య పెరుగుతున్నది. ఇప్పటి వరకు 15 మంది మరణించగా, మరో 100 మందికిపైగా గాయపడ్డారు. సహాయక బృందాలు 13 మృతదేహాలను వెలికితీశాయి.
ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాద ఘటనలో (Vizianagaram Train Accident) సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 14కు పెరిగింది. మరో 100 మందికిపైగా �
ప్రస్తుతం ‘గాండీవధారి అర్జున’ అనే చిత్రంలో నటిస్తున్నారు వరుణ్తేజ్. ప్రవీణ్ సత్తారు దర్శకుడు. ఈ సినిమాతో పాటు సోనీ పిక్చర్స్ సంస్థ ఏవియేషన్ నేపథ్యంలో రూపొందిస్తున్న సినిమా కూడా షూటింగ్ను జరుపుక�
‘గోదావరి జిల్లాల్లో ఉండే కులవివక్షను, రాజకీయ అంతరాల్ని చర్చిస్తూ తెరకెక్కించిన చిత్రమిది. ఈ ప్రాంతం గురించి ప్రపంచానికి తెలియని మరో పార్శాన్ని సినిమాలో చూపించబోతున్నాం’ అని అన్నారు కరుణకుమార్. ఆయన దర
పలాస 1978 చిత్రంతో టాలీవుడ్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు కరుణ కుమార్. ఈ సినిమా పలాసాలో జరిగిన నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. సాంగ్స్కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చాయి. అయితే ప్రస్తుతం సుధీర్ �
శ్రీకాకుళం: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి అంటే ప్రజలకు ఇప్పుడు ఏమాత్రం భయం లేకుండా పోయింది. ఆ అదే వస్తుంది, పోతుందిలే అని ఆ మహమ్మారి గురించి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్