కుటిల రాజకీయాలుమాని రైతాంగానికి సాగునీరివ్వాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కాంగ్రెస్ ప్ర భుత్వాన్నికి కోరారు. కన్నెపల్లి, పాలమూరు-రంగారెడ్డి పథకాల్లో మోటర్లను వెంటనే ప్రారంభించి నీటి ని
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేస్తే ఉమ్మడి జిల్లాలో 12లక్షల ఎకరాలకు నీళ్లొచ్చి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరో కీలకమైన ఘట్టాన్ని శుక్రవారం అధికారులు పూర్తి చేశారు. కొల్లాపూర్ మండలం రేగుమాన్గడ్డ వద్ద పీఆర్ఎల్ఐలో రెండో పంప్ను టెస్ట్న్ చేసి సాంకేతిక అడ్డంకులను అధిగమ�
ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు మంజూరు చేసి పనులు వేగవంతంగా చేపట్టాలని ఉమ్మడి జిల్లా ప్రాజెక్టుల సమితి వైస్చైర్మన్ బెక్కెం జనార్దన్ అన్నారు. మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కక్షగట్టి పడావు పెట్టినందుకు నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన అల్టిమేటంతో ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ప్రజా సమస్యలను గాలికొదిలి, పాలనను పక్కనబెట్టి చెడగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలనే పంతం తో తెలంగాణను విధ్వం
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో బీఆర్ దీటుగా బదులిచ్చేలా అన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసి పెట్టుకోవాలని నీటి పారుదలశాఖ అధికారులకు సీఎం రేవంత్రెడ్డి సూచించారు.
కరువు నేలలో బీఆర్ఎస్ ప్ర భుత్వం కృష్ణమ్మను పారిస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పాలమూరుకు పాతర వేస్తోందనే చర్చ ఉమ్మడి జిల్లాలో వినిపిస్తోన్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల గత కేసీఆర్ ప్రభుత్వంలో
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 90శాతం పనులు కేసీఆర్ పూర్తి చేస్తే కాంగ్రెస్ సర్కార్ రెండేండ్లలో తట్టెడు మట్టి కూడా వేయలేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. మహేశ్వరం నియోజక వ
భీమా ప్రాజెక్టు ప్రారంభమై దాదాపు 15 ఏండ్లవుతున్నది. ఎక్కడికక్కడ పంటలు వేసుకొని రైతులు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వరి కాదు, జొన్నలు లేదా ఏదైనా ఆరుతడి పంటలు వేసుకోండని రేవంత్ చెప్తే రైతులు ఒప్పుకుంటార�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతుల పథకం పూర్తి కావడంతో ఉమ్మడి జిల్లా ప్రజల కల సాకారమైంది. ప్రాజెక్టుల నిర్మాణాలతో తాగు, సాగు నీటికీ కొదువలేకుండా పోయింది. సీఎం కేసీఆర్ ముందు చూపుతో రాబోయే తరాలకు బంగారు భవితక
పక్కనే కృష్ణమ్మ పరుగులు తీస్తున్నా కరవు కాటకాలతో సతమతమయ్యే పాలమూరు జిల్లా కష్టాలు తీరే రోజులు వచ్చాయి. పాలమూరు జిల్లావాసుల దశాబ్దాల కల సాకారం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూ