రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తున్న భూభారతి చట్టం అవగాహన సమావేశాల్లో రైతులు కనబడడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ సమావేశంలో ఎక్కువ శాతం అంగన్వాడీలు, ఆశ వర్కర్లు, రేషన్ డీలర్లు మాత్రమే �
కేసీఆర్ పదేండ్ల పాలన స్వర్ణయుగం అయితే, ప్రస్తుత కాంగ్రెస్ పాలన విధ్వంసం అని బీఆర్ఎస్ పార్టీ హుజూర్నగర్ నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి అన్నారు. శనివారం పాలకవీడు మండలంలోని గుడుగ�
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండల కేంద్రం పోలీస్ స్టేషన్కి కూతవేటు దూరంలో అతివేగంగా వచ్చిన టాంకర్ లారీ గొర్రెల మందపై నుంచి దూసుకెళ్లడంతో ఎనిమిది జీవాలు మృతిచెందాయి.
మండలంలోని గుడుగుంట్లపాలెంలో మంగళవారం ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం... గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన యువకుడు షేక్ నాగుల్మీరా(20) డిసెంబర్ 31 రాత్రి పాలకవీడు గ�