ఇస్లామాబాద్ : పొరుగుదేశం పాకిస్థాన్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. పాక్ కొత్త ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పాక్ జాతీయ అసెంబ్లీలో సోమవారం జరిగిన ప్రధాని ఎన్నిక కార్యక్రమ�
ఇస్లామాబాద్: ప్రధాని పదవి కోల్పోయిన్ ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీకి రాజీనామా చేశారు. ఆయనతో పాటు పాకిస్థాన్ తెహ్రీక్ పార్టీకి చెందిన సభ్యులు కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ప
ఇస్లామాబాద్ : పాక్లో ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం కూలిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన నేపథ్యంలో పాక్ క్రికెట్ బోర్డు (PCB)కు రమీజ్ రాజా రాజీనామా
ఇస్లామాబాద్ : పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ఖాన్పై శనివారం అర్ధరాత్రి జరిగిన ఓటింగ్ జరిగింది. 174 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతుగా ఓటు వేయడంతో ఇమ్రాన్ పదవీచ్యుతుడయ్యాడు. అవిశ్వాస తీర్మానంతో పదవి
ఇస్లామాబాద్ : కశ్మీర్ సమస్య పరిష్కారమయ్యే వరకు భారత్లో సంబంధాలు సాధారణ స్థితికి రావని పాక్ ప్రధానమంత్రి అభ్యర్థి షాబాజ్ షరీఫ్ అన్నారు. శనివారం అర్ధరాత్రి పాక్ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ ప్�
ఇస్లామాబాద్ : పొరుగుదేశం పాకిస్థాన్లో ఇమ్రాన్ ఖాన్పై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. కొత్త ప్రధానిగా షాబాజ్ షరీఫ్ ఎన్నిక లాంఛనమైంది. ఇవాళ సాయంత్రం 4 గంటలకు నామినేషన�
పాకిస్థాన్లో శనివారం రాజకీయ పరిణామాలు వేగంగా మారాయి. అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకునేందుకు చివరి దాకా ప్రయత్నించిన ప్రధాని ఇమ్రాన్ఖాన్ చివరకు అరెస్టుకు భయపడి దిగివచ్చారు. జాతీయ అసెంబ్లీలో అర్ధర
ఇస్లామాబాద్: షాహీన్-3 బాలిస్టిక్ మిస్సైల్ను ఇవాళ పాకిస్థాన్ విజయవంతంగా పరీక్షించింది. షాహీన్ వెపన్ వ్యవస్థలో ఉన్న అనేక అంశాలను పరీక్షించేందుకు ఈ టెస్ట్ చేపట్టినట్లు మిలిటరీ పేర్కొన్న�
ఇస్లామాబాద్: ప్రధాని ఇమ్రాన్ ఖాన్పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఇవాళ ఓటింగ్ ఉండదని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ దేశ సమాచార శాఖ మంత్రి ఫవద్ చౌదరీ తెలిపారు. అవిశ్వాస తీర్మానంపై ఇవాళే ఓటిం�
న్యూఢిల్లీ: ప్రపంచంలో ఏ శక్తి ఇండియాను అడ్డుకోలేదని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ స్పందించారు. ఇండియా�