టాస్ వేసిన కాయిన్ను తీసుకెళ్లి పాక్ ఎకానమీని పెంచుకుంటారట | ప్రస్తుతం అందరి కళ్లు భారత్, పాక్ మ్యాచ్ వైపే ఉన్నాయి. ఇప్పటికే మ్యాచ్ ప్రారంభం అయింది.
Cricket fans prayers: టీ20 వరల్డ్ కప్ జోరుగా కొనసాగుతున్నది. మొత్తం 45 మ్యాచ్ల ఈ టోర్నీలో ఇవాళ భారత్-పాకిస్థాన్ దేశాలు 16వ మ్యాచ్ ఆడనున్నాయి. ఈ సూపర్-12 మ్యాచ్లో
దుబాయ్: ఇండియా వర్సెస్ పాకిస్థాన్ అంటేనే అదో థ్రిల్. దాయాదిపై సమరం ఓ సూపర్ ఎన్కౌంటర్లా ఉంటుంది. ఇక క్రికెట్ ప్రేక్షకులు టీవీలకే హత్తుకుపోతారు. స్టేడియంలో ఉన్న ప్రేక్షకులకు ఆ మజాయే వేరు. ఇప�
దుబాయ్: ఆస్ట్రేలియా మాజీ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ మాథ్యూ హేడెన్ ఇప్పుడు పాకిస్థాన్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్గా ఉన్నాడు. అయితే ఆదివారం జరిగే హై వోల్టేజ్ ఇండియా, పాకిస్థాన్ టీ20 మ్యాచ్పై హేడెన్ క
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఇప్పుడు కరోనా వైరస్కు చెందిన కొత్త వేరియంట్ కలవరం సృష్టిస్తోంది. ఆ స్ట్రెయిన్కు చెందిన కేసులు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ వెల్లడించింది. కోవ
ఇస్లామాబాద్: పాకిస్థాన్లో దారుణం జరిగింది. తన కూతురు తనకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నదంటూ ఓ వ్యక్తి కుటుంబంలోని ఏడుగురిని సజీవ దహనం చేశాడు. అందులో అతని ఇద్దరు కూతుళ్లు, నలుగురు మనవలు, మన�
దుబాయ్: షార్జాలో ఈ ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. టీ20 వరల్డ్కప్లో ఆ రోజున పాకిస్థాన్తో ఇండియా తలపడనున్నది. ఆ మ్యాచ్ కోసం.. క్రికెట్ ప్రేమికులు ఆత్రుతగా ఎదురుచూస్తు�
న్యూఢిల్లీ: పాకిస్థాన్కు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గట్టి వార్నింగ్ ఇచ్చారు. అతిక్రమణకు పాల్పడితే మరిన్ని సర్జికల్ స్ట్రైక్స్ తప్పవన్నారు. దాడులను ఏమాత్రం సహించబోమని సర్జికల్ స్ట్రై