భారత్-నేపాల్ సరిహద్దులో ఇరు దేశాల సైనికులు సంయుక్తంగా గస్తీ, గాలింపు చర్యలు చేపట్టారు. ఇరు దేశాల మధ్య ఉన్న అడవుల్లోకి పాకిస్థానీ ఉగ్రవాదులు చొరబడినట్లు భారత్కు సమాచారం అందింది. నేపాల్గంజ్లోని మర్�
ఉగ్రవాదాన్ని పెంచి పోషించే సుదీర్ఘ చరిత్ర కలిగిన పాకిస్థాన్ మానవాళికే ముప్పుగా మారిందని ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు. ప్రపంచ దేశాలకు కేంద్ర ప్రభుత్వం పంపుతున్న అ�
ప్రశాంత కశ్మీరంలో పాకిస్థాన్ ఉగ్రమూకలు రాసిన నెత్తుటి గీతలకు బదులు తీర్చుకొనే సమయం ఆసన్నమైంది? 26 మంది అమాయకుల ప్రాణాలను నిమిషాల వ్యవధిలో గాల్లో కలిపేసిన ముష్కర చర్యలకు చరమగీతం పాడే క్షణాలు దగ్గరపడ్డా�
Terror attacks | దేశంలో ఉగ్రవాదులు (Terrorists) దాడులకు పాల్పడే అవకాశం ఉన్నదని ఇంటెలిజెన్స్ వర్గాలు (Intelligence sources) హెచ్చరించాయి. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులకు పాల్పడే ప్రమాదం ఉన్నదని తెలిపాయి.
Poonch terror attack | జమ్ముకశ్మీర్లోని పూంచ్లో భారత వైమానిక దళం (ఐఏఎఫ్) వాహనంపై దాడి చేసిన ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదుల స్కెచ్లను భద్రతా దళాలు విడుదల చేశాయి. వీరి అరెస్ట్ కోసం సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల ర�
Pakistan Air Base: పాక్లోని మియాన్వాలీ వైమానిక క్షేత్రంపై ఇవాళ ఉగ్రవాదులు అటాక్ చేశారు. ఆ ఉగ్రవాదులు మూడు విమానాలను ధ్వంసం చేసినట్లు ఆర్మీ ప్రకటించింది. కానీ ఆ దాడిలో ఇంకా ఎక్కువ నష్టమే జరిగి ఉంటుందని �
దేశ ఆర్థిక రాజధాని ముంబైపై తుపాకులతో దాడి చేసి పెద్ద ఎత్తున మారణహోమానికి సూత్రధారి కసబ్కు ముంబై ప్రత్యేక కోర్టు 2010 లో సరిగ్గా ఇదే రోజున ఉరిశిక్ష ఖరారు చేసింది.