Pakistans Defence Minister : ఇటీవల ఐపీఎల్ మ్యాచ్లో.. తమ దేశ సైబర్ యోధులు.. ఫ్లడ్లైట్లను హ్యాక్ చేశారని పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యల పట్ల మంత్రిపై తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ జరుగుతోంది.
Khawaja Asif: భారత్తో నెలకొన్న ఉద్రిక్తలను తగ్గించేందుకు పాకిస్థాన్ సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితి నుంచి బయటపడాలని భారత్ ఆశిస్తే, ఆ ది�
భారత్తో ఉద్రిక్తతల కారణంగా వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్లో రక్షణ రంగం కేటాయింపులను 18 శాతం పెంచాలని పాకిస్థాన్లోని సంకీర్ణ ప్రభుత్వం నిర్ణయించింది.
X account withheld | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. తాజాగా భారత్లో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఎక్స్ ఖాతాను నిలిపివేసింది.
Pakistan army chief :పాకిస్తాన్కు కొత్త ఆర్మీ చీఫ్ రానున్నారు. ఆర్మీ చీఫ్ ఎన్నిక ప్రక్రియ మొదలైనట్లు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. నవంబర్ 25వ తేదీలోగా ఆ ప్రక్రియ పూర్తి కానున్నట్లు ఆయన తెలిపారు. �