పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య జరిగిన సైనిక ఘర్షణల వల్ల నియంత్రణ రేఖ వెంబడి జరిగిన నష్టాన్ని నేతలు, అధికారులు అంచనా వేస్తున్నారు.
పాకిస్థాన్ దాడిలో అమరుడైన వీరజవాన్ మురళీనాయక్ కుటుంబానికి ఏపీ సర్కారు అండగా నిలిచింది. రూ.50 లక్షల ఆర్థికసాయంతోపాటు ఐదెకరాల వ్యవసాయ భూమి, 300 గజాల ఇంటి స్థలం ఇవ్వనున్నట్టు ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ�
India Pakistan Tension | ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండకు చెందిన శ్రీరామ్నాయక్, జ్యోతిబాయి దంపతుల ఏకైక సంతానమే మురళీనాయక్ (23).మురళీనాయక్ చిన్నతనంలోనే ఈ కుటుంబం బతుకుదెరువు కోసం ముంబ�
India Pakistan Tension | భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొన్నది. దేశంలోని పోర్టులు, షిప్యార్డులు, టెర్మినళ్లలో భద్రతను పెంచింది. ఈ ఆదేశాలు
ఆపరేషన్ సిందూర్లో భాగంగా పాకిస్థాన్తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీరులోని(పీఓకే) ఉగ్రవాద స్థావరాలపై భారత సైనిక దళాలు జరిపిన దాడులలో 100 మంది ఉగ్రవాదులు మరణించారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం అఖ
నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి కృష్ణ ఘాటి సెక్టార్లో పొంచి ఉండి భారత్పై దాడి చేసేందుకు పాకిస్థాన్ విఫలయత్నం చేసింది. భారత్ సైనిక స్థావరంపై దాడి చేసేందుకు పాకిస్థానీలు చేసిన ప్రయత్నాన్ని భారత్ సైన్య�