పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజమ్ అవుట్ అయ్యాడు. నమీబియాతో జరుగుతున్న ఈ మ్యాచ్లో 15 ఓవర్ల వరకు ఇద్దరు ఓపెనర్లు.. రిజ్వాన్, ఆజమ్ పార్ట్నర్షిప్ గేమ్ ఆడారు. ఆజమ్.. హాఫ్ సెంచరీతో మెరిశాడు. అయితే.. వై
పాకిస్థాన్, ఇండియా మధ్య జరిగిన మొదటి మ్యాచ్ గుర్తుందా. ఆ మ్యాచ్లో పాక్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రిజ్వాన్, ఆజమ్ ఇద్దరే ఆడి పాక్ను గెలిపించారు. ఈరోజు మ్యాచ్ చూస్తుంటే కూడా అలాగే అనిపిస్తోంది. టాస్
టీ20 ప్రపంచకప్లో భాగంగా సూపర్ 12 మ్యాచ్లో ఇవాళ పాకిస్థాన్, నమీబియా మధ్య పోరు త్వరలో ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన పాకిస్థాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో నమీబియా ఫీల్డింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ అబ�