తెలంగాణ ఉద్యమ నాయకుడు, మాజీ మావోయిస్టు కునపురి రాములు ఆశయ సాధకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. రాములు 11వ వర్ధంతి సందర్భంగా ఆయన స్వగ్రామం దాసిరెడ్డిగూడెంలోని స్మారక �
కరువు తీవ్రతతో ఎండిన వరి పంటను భవనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి (Pailla Shekar Reddy) పరిశీలించారు. అన్నదాతల ఆక్రందనలు ప్రభుత్వానికి పట్టడం లేదని దుయ్యబట్టారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు ఎక్కువ అవ్వడంతో
Pailla Shekar Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులయ్యే వివిధ పార్టీల నుంచి భారీగా చేరికలు జరుగుతున్నాయని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఇవాళ హైదరాబాద్లోని
మంత్రి జగదీశ్ రెడ్డి | యాదాద్రి జిల్లా బీబీ నగర్ మండలంలోని గూడురు గ్రామంలో శ్రీ ఉమామహేశ్వర ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన నవగ్రహా ప్రతిష్టపాన, మహా కుంభాభిషేక మహోత్సవం వైభవంగా జరిగింది.