జయశంకర్ భూపాలపల్లి : రేగొండ మండల కేంద్రంలో రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
మహబూబాబాద్ : యాసంగింలో పండించిన వరి ధాన్యం సేకరణకు సంబంధించి మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి సత్యవతి రాథోడ్.. కలెక్టర్ శశాంకతో పాటు ఇతర అధికారులతో సమీక్ష నిర్వహించార�
నిజామాబాద్ : బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిని రైతులు ముట్టడించారు. పెర్కిట్లోని అరవింద్ ఇంటి వద్దకు ఇవాళ ఉదయం రైతులు ధాన్యంతో చేరుకున్నారు. ఆయన ఇంటి ముందు వడ్లు పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్నార�
న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ది రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్కు బయల్దేరారు. ధాన్యం సేకరణపై కేంద్రం నిర్ణయాన్ని నిరసిస్తూ ఢిల్
న్యూఢిల్లీ : రాష్ట్ర బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామని అంటున్నారు.. దమ్ముంటే రండి అని కేసీఆర్ సవాల్ విసిరారు. ఢిల్లీలోని తెలంగాణ భ�