పొద్దునే లేవగానే పరగడుపున నీళ్లు తాగడం మంచి అలవాటు. ఇలా చేయడం చర్మానికి మంచిది. కిడ్నీల సమస్యలు, వాటిలో రాళ్లు ఏర్పడే ముప్పు కూడా తక్కువగా ఉంటుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఎం�
న్యూఢిల్లీ : దేశ రాజధానిలో ఆక్సిజన్ అవసరాలను నాలుగు రెట్లు పెంచి చూపారనే నివేదిక నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని కాంగ్రెస్, బీజేపీ చేసిన డిమాండ్ను ఆప్ నేతలు తోసిప�
హైదరాబాద్ , మే 25 : బ్రీత్ ఇండియా భాగస్వామ్యం తో రోటరీ క్లబ్ సహకారంతో వరంగల్ లో శరత్ మాక్సివిజన్ ఆక్సిజన్ బ్యాంక్ ను ఏర్పాటు చేసింది . కోవిడ్ -19 రోగులకు ఆక్సిజన్ అవసరాన్ని చూసిన తరువాత డాక్టర్ మేఘనా చిలుకురి , �
ఆక్సిజన్ అందజేతకు ప్రత్యేక బృందాలు ప్రతి జిల్లాలో మానిటరింగ్ వ్యవస్థ హైదరాబాద్లో ఆన్లైన్లో పర్యవేక్షణ హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో మే 16 (నమస్తే తెలంగాణ)/కేపీహెచ్బీ కాలనీ: రాష్ట్రంలో దవాఖానల�
ఆక్సిజన్.. టీకాలతో పాటు మోదీ కనిపించడం లేదు : రాహుల్ గాంధీ | న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడు�
న్యూఢిల్లీ : పీఎం కేర్స్ ఫండ్ నిధుల నుంచి లక్ష ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను సమీకరిస్తున్నట్టు హోంమంత్రిత్వ శాఖ మంగళవారం పేర్కొంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో మెడికల్ ఆక్సిజన్ సరఫరాలు ప�
ఆక్సిజన్ కేటాయింపు పెంచండి | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ప్రధానికి మోడీకి లేఖ రాశారు. రాష్ట్రానికి ఆక్సిజన్ కేటాయింపు పెంచాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
రాజస్థాన్ జోధ్పూర్లో దేశంలోనే తొలి బ్రీత్ బ్యాంక్ ప్రారంభమైంది. కరోనా వైరస్ ఉధృతి నేపథ్యంలో ఆక్సిజన్ కోసం ప్రజలు పడే తపన చూసి రాజస్తౄన్ ప్రభుత్వం ఈ వినూత్న బ్యాంక్ను ఏర్పాటుచేసింది.
న్యూఢిల్లీ, మే 7: దేశ రాజధాని ఢిల్లీకి రోజూ 700 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను సరఫరా చేయాలని కేంద్రప్రభుత్వానికి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు దీనిని కొనసాగించాలని పేర్కొన్నది. ఆద�