న్యూఢిల్లీ: భారత్కు 215 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ పంపుతున్నట్లు కువైట్ తెలిపింది. మరో 1,400 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. “మూడు భారత యుద్ధ నౌకలు, ఒక పెద్ద �
50% పేషంట్లు ఇతర రాష్ర్టాల వారే రాష్ట్రంపై ఇది ప్రభావం చూపుతున్నది టీకా, రెమ్డెసివిర్ సరఫరా పెంచండి రోజూ 2.50 లక్షల డోస్లు ఇవ్వండి ఫోన్లో ప్రధానిని కోరిన సీఎం కేసీఆర్ హైదరాబాద్ మే 6 (నమస్తే తెలంగాణ): రాష్
ముంబై: మహారాష్ట్రకు 50 టన్నుల ఆక్సిజన్ను కేంద్రం నిలిపివేయడం సరికాదని ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే విమర్శించారు. సీఎం ఉద్ధవ్ ఠాక్రే దీనిపై కేంద్రంతో మాట్లాడతారని అన్నారు. మహారాష్ట్ర�
న్యూఢిల్లీ: దేశంలో కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆక్సిజన్, ఔషధాలకు బాగా కొరత ఏర్పడింది. దీంతో కరోనా రోగులు ఆసుపత్రులలో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో విదేశాల నుంచి ఆక్సిజన్ ట్యాంకర్లు, అత్యవ�
Oxygen supply | కరోనా మహమ్మారి విలయతాండం చేస్తున్న సమయంలో వేలాది మందికి భరోసాగా మారారు. ఆక్సిజన్ అవసరం ఉన్న వారికి ఇంటి వద్దకే వెళ్లి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్తో పాటు వైద్య పరికరాలను అంది�
ఆక్సిజన్ ఎక్స్ప్రెస్లో 450 టన్నుల సరఫరా | కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశంలో మెడికల్ ఆక్సిజన్ సంక్షోభం నెలకొంది. ప్రాణవాయువు అందక పలువురు రోగులు మరణించిన విషయం తెలిసిందే.
చండీగఢ్: పంజాబ్ రాష్ట్రంలోని పలు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు శరవేగంగా తగ్గిపోతున్నాయి. కేవలం కొన్ని గంటల వరకు రోగులకు అందించే అవకాశమున్నది. ఈ నేపథ్యంలో సీఎం కెప్టెన్ అమరీందర్ స�
న్యూఢిల్లీ: ఆక్సిజన్ కొరత తీవ్రమవుతున్న వేళ ఢిల్లీ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్ర, రాష్ట్ర, స్థానిక అధికారులకు హెచ్చరికలు జారీ చేసింది. ఆక్సిజన్ సరఫరాను అడ్డుకునే వ్యక్తిని ఉరి�
ఆక్సిజన్ ట్యాంకర్ అదృశ్యం | హర్యానాలో లిక్విడ్ ఆక్సిజన్తో బయల్దేరిన ట్యాంకర్ మార్గమధ్యలో అదృశ్యమైంది. జిల్లా డ్రగ్ కంట్రోలర్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న