Uttarakhand Tunnel: 41 మంది కార్మికుల్ని కాపాడిన తర్వాత వారిని ఆస్పత్రికి తరలించేందుకు టన్నెల్ వద్ద 41 అంబులెన్సులు రెఢీ చేశారు. ఇక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వార్డులో 41 ఆక్సిజన్ బెడ్�
వైద్యరంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నెంబర్వన్ సేవలను అందిస్తున్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో కంటి శక్లాల తొలగింప�
రాష్ట్రం ఏర్పడినప్పుడు ప్రజారోగ్య రంగంలో ఉన్న పడకల సంఖ్య కేవలం 17 వేలు. ఇందులో ఆక్సిజన్ సౌకర్యం ఉన్నవి కేవలం 1,400 బెడ్స్. సీఎం కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక దృష్టిసారించడంతో తొమ్మిదేండ్లలోనే అనూహ్య ప్రగతి న
Minister Harish rao | రాష్ట వ్యాప్తంగా 20 వేల ఆక్సిజన్ బెడ్స్ అందుబాటులోకి తెచ్చామని, కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
బన్సీలాల్పేట్ : కరోనా కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గురువారానికి కొవిడ్ బాధితుల సంఖ్య 103కి చేరింది. అందులో పదకొండు మంది గర్భిణులు, ముగ్గురు చిన్నారులు కూడా ఉండడం గమనార్హం. గాంధీ దవాఖాన సూపరింటెం డెం�
Oxygen beds | మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మరోసారి తన ఔదర్యాన్ని చాటుకున్నారు. మంత్రి, తన స్నేహితులతో కలిసి సుమారు కోటిన్నర రూపాయలతో ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ బెడ్లు ఏర్పాటు చేశారు.
బెంగళూర్ : కరోనా హాట్ స్పాట్ గా మారి నగర ప్రజలకు కంటికి మీద కునుకులేకుండా చేసిన మహమ్మారి క్రమంగా తగ్గుముఖం పట్టడం ఊరట ఇస్తోంది. కేసుల సంఖ్య తగ్గడంతో దవాఖానల్లో చేరే వారి సంఖ్య పడిపోవడం
వరంగల్ రూరల్ : నర్సంపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో రాబోయే రెండు రోజుల్లో మరో 20 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి రానున్నాయి. కొవిడ్-19 రోగులకు అత్యవసర చికిత్స అందించేందుకు ఈ మేర
ముంబై : కొవిడ్-19 సెకండ్ వేవ్ రోజుల వ్యవదిలోనే ప్రాణాలను కబళిస్తోంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆదివారం ఆక్సిజన్ అందక కన్న కొడుకు, కుటుంబ సభ్యులు చూస్తుండగానే 57 ఏండ్ల దీపక్ మాత్రే కన్నుమూయ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా నాలుగో దశ ఆందోళన రేపుతున్నది. శనివారం రికార్డు స్థాయిలో 24,375 కరోనా కేసులు, 167 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,27,998కు, మరణాల సంఖ్య 11,960కు పెర