ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 6: కేంద్ర ప్రభుత్వంలో రెండు కోట్ల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు కేంద్రాన్ని డి మాండ్ చేశారు. ఏడేండ్లుగా కేంద్రం ఉద్యోగ భర్తీలో నిర్లక్ష్యంగ
ఆరుగురు సభ్యులతో ఏర్పాటుచేసిన ఉన్నత విద్యామండలి సెట్ నిర్వహణ బాధ్యత ఓయూకే.. 15 రోజుల్లో నివేదిక హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఆరు యూనివర్సిటీల్లో పీహెచ్డీ ప్రవేశాలకు కామన్ ఎంట్రెన్స�
డీడీఎంఎస్| ఓయూ క్యాంపస్లోని దుర్గాబాయ్ దేశ్ముఖ్ మహిళా సభ (డీడీఎంఎస్) లిటరసీ హౌజ్లో వివిధ సర్టిఫికెట్ కోర్సులకు ఈ నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. �
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ B.E. సెమిస్టర్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ వర్సిటీ అధికారులు నిర్ణయం వెలువరించారు. వాస్తవానికి మార్చి/ఏప్రిల్ 2021లోనే పరీక్షలు జరగాల్సి ఉంది. కాగా కొవిడ్-19 సంక్�
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 26: మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి సందర్భంగా దక్షిణ భారత సాహితీ సాంస్కృతిక సమాఖ్య, చినుకు కల్చరల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఉస్మానియా యూ�
ఉస్మానియా యూనివర్సిటీ, జూన్ 26: ఉస్మానియా వర్సిటీ పరిధిలో డిగ్రీ కోర్సుల సెమిస్టర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును జూలై 5 వరకు పొడిగించినట్టు అధికారులు తెలిపారు. రూ.200 అపరాధరుసుముతో జూలై 8 వరకు ఫీజు చెల్లించ
హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని వివిధ కోర్సుల పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలకు వచ్చే
పరిశోధన పత్రాల సమర్పణలో 100/100 మార్కులు ఇండియాలోనే అత్యుత్తమ వర్సిటీగా ఐఐటీ బాంబే తెలంగాణ నుంచి మూడు వర్సిటీలకు చోటు టాప్-600లో ఐఐటీహెచ్..టాప్-700లో యూవోహెచ్ క్యూఎస్ వరల్ట్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ విడ�
ఉస్మానియా యూనివర్సిటీ, మే 26: ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్గా ప్రొఫెసర్ పి.లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ డి.రవీందర్ యాదవ్ ఉత్తర్వులు జారీ చేశారు. మెకాన�
హైదరాబాద్ : వర్సిటీలోని వివిధ అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల నియామకాలను ఉస్మానియా విశ్వవిద్యాలయం బుధవారం ప్రకటించింది. మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ పి లక్ష్మీనారాయణను రిజిస్ట్రార్�
ఓయూ వీసీ| రాష్ట్రంలో ప్రతిష్ఠాత్మక వర్సిటీ అయిన ఉస్మానియా విశ్వవిద్యాయం వైస్ ఛాన్సలర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రొఫెసర్ డీ. రవీందర్ యాదవ్ను ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఘనంగా సన్మానించారు.