తాను తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగిపోయిందని పాక్ ఆపద్ధర్మ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఈ పరిస్థితులను చూసి ఇబ్బందులు పడొద్దని కార్యకర్తలకు శనివారమే సూచనలు చేశాన�
హైదరాబాద్ : రాజ్యాంగం మీద చర్చ జరిపేందుకు ప్రతిపక్షాలు ఎందుకు భయపడుతున్నాయని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. రాజ్యాంగానికి ఇప్పటికే 120 సార్లు సవరణలు చేశారని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రాల హక్కుల విషయంల�
మహిళా ఎంపీలపైనా భౌతిక దాడి కేంద్రంపై 11 విపక్షాల ఆరోపణలు పార్లమెంట్ నుంచి విజయ్ చౌక్కు నిరసన ర్యాలీ.. వెంకయ్యకు ఫిర్యాదు ఎంపీలే భద్రతా సిబ్బందిపై దాడి చేశారు విపక్షాలు ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కేంద్ర�
మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఏకమవుతున్న విపక్షాలు నేడు ఢిల్లీలో శరద్ పవార్ నివాసంలో 15 పార్టీల భేటీ సోమవారం ప్రశాంత్ కిశోర్, పవార్ రహస్య సమావేశం వెంటనే విపక్షాలను భేటీకి ఆహ్వానించిన ఎన్సీపీ అధినేత న్
అంకెలతో బీజేపీ నేతల నోళ్లు మూయండి సీఎంలను ఉరికించిన చరిత్ర టీఆర్ఎస్ది అందరి జాతకాలు మా వద్ద ఉన్నాయి గోడకు వేలాడే తుపాకీ సైలంట్గా ఉంటది వాడుడు మొదలుపెడితే చీల్చి చెండాడుతాం వాట్సాప్వర్సిటీలో చదివి