లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్) హెచ్ఎండీఏ పరిధిలో అత్యంత క్లిష్టంగా మారింది. అరకొర సిబ్బంది, రెండు విభాగాల మధ్య సమన్వయంతో జరగాల్సిన వ్యవహారాలతో దరఖాస్తుల పరిశీలన అసాధ్యమనే అభిప్రాయం వ్�
అమ్మిన ప్లాట్లనే మళ్లీ మళ్లీ అమ్ముతూ అమాయకులను వంచించి రూ.2.10 కోట్లకుపైగా వసూలు చేసిన సాయి నిఖిత ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్పై సీసీఎస్లో కేసు నమోదైంది. హైదరాబాద్ని అమీర్పేట్లో కార్పొరేట్ కార్యా
భువనగిరి మండలంలోని బండ సోమారం గ్రామానికి చెందిన చెరుకూరి ప్రసాద్ ఆన్లైన్ గేమ్స్కు అడిక్ట్ అయ్యాడు. బిజినెస్ కోసం అత్తగారిచ్చిన ఎకరం భూమిని రూ.32 లక్షలకు అమ్మాడు. ఆ డబ్బులతో అత్యాశకు పోయి ఆన్లైన్ �
నారట్పల్లి మండలంలోని ఎల్లారెడ్డిగూడలో గల రాజీవ్ స్వగృహ శ్రీవల్లి టౌన్ షిప్లో మిగిలి ఉన్న ఓపెన్ ప్లాట్లు, పాక్షిక నిర్మాణ గృహాలకు జూన్ 5నుంచి 10వ తేదీ వరకు ఐదో విడుత భౌతిక వేలం నిర్వహించనున్నట్లు నల�
గ్రేటర్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల విక్రయాన్ని మార్చి 1న ఆన్లైన్లో నిర్వహించనున్నామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. గురువారం ఉప్పల్ సరిల్ ఆఫీస్ మీటింగ్ హాల్లో జరిగిన
ఫ్లాట్లు, ప్లాట్లు, ఇండ్ల విక్రయాల ద్వారానే అధికంగా ఆర్జన ఈ క్యాటగిరీల నుంచే నిరుడు7,560 కోట్ల ఆదాయం స్వరాష్టంలో పెరిగిన రిజిస్ట్రేషన్లు రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ శాఖ వార్షిక నివేదిక హైదరాబాద్, ఆ
వ్యవసాయ భూముల విలువ 50 శాతం పెంపు! ఖాళీ స్థలాలకు 35, అపార్ట్మెంట్లకు 25 శాతం.. అధ్యయనానికి ప్రభుత్వ ఉత్తర్వులు జారీ హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ మార