ఐఐటీల్లోని సీట్లను భర్తీచేసే జోసా- 2025 రిజిస్ట్రేషన్ ప్రారంభమైన నేపథ్యంలో దేశంలోని మొత్తం 23 ఐఐటీలు ఓపెన్హౌజ్లను నిర్వహిస్తున్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతుల్లో డోర్లు తెరిచాయి. విద్యార్థులు స్వయం�
రాష్ట్రంలో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ స్థాపనకు సోమవారం పునాది రాయి పడనున్నది. తైవాన్కు చెందిన మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ టెక్నాలజీస్కు సోమవారం ఉదయం రంగారెడ్డి జిల�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పాలమూరు జిల్లాలో సీఎం కే చంద్రశేఖర్రావు నాయకత్వంలో కొత్త చరిత్ర సృష్టించామని ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తెలంగాణ వచ్చినంక పాలమూరులో ఏం మా
ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తతతో నల్లగొండ పట్టణ రూపురేఖలు మారుతున్నాయి. ఇప్పటికే రూ.1,164 కోట్ల అభివృద్ధ్ది పనులకు శ్రీకారం చుట్టగా.. ఈ నెల 15న మరో 590 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అందుకు సంబంధించి మ�
Hyderabad | మనదేశంలో నేడు పట్టెడన్నం దొరకక నిత్యం వందలాదిమంది అలమటిస్తున్నారు. ఆలాంటి వారిని చూసి చలించిన వైద్య దంపతులు తమ వంతు సహకారంగా ఆకలి తీర్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు నగరంలోని సరూర్నగర్ డివి�
మంత్రి ఎర్రబెల్లి | ఈ నెల 20న జనగామలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభకు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నాం. సభను విజయవంతం చేయడానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయ�
పోలీస్ అమరులు | పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందని, వారి త్యాగాలు భావితరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని అదనపు ఎస్పీ సి.నర్మద అన్నారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయ ఆ