మిర్యాలగూడ పట్టణంలోని పార్కులు ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. నిరాదరణకు గురై, కంపచెట్లతో నిండి ఉన్న పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు అందించింది.
ప్రజారోగ్యమే ధ్యేయంగా బల్దియా పాలకవర్గం పని చేస్తున్నదని మేయర్ వై సునీల్రావు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 30 రోజులుగా నిర్వహించిన ఉచిత వేసవి క్రీడా
ఓపెన్ జిమ్లకు విశేష స్పందన రాష్ట్రంలో ఇప్పటికే 443 చోట్ల ఏర్పాటు మరిన్ని ఏర్పాటుకు స్థలాల అన్వేషణ నమస్తే తెలంగాణ నెట్వర్క్;కొవిడ్ మహమ్మారి రాకతో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. వ్యాధి నిరోధక శ�
ఇప్పటికే రాష్ట్రంలో 443 ఏర్పాటు హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): ఇంతకాలం ప్రైవేట్ రంగానికే పరిమితమైన జిమ్లను ఓపెన్ జిమ్ల పేరిట రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుండటంతో ప్రజలకు ముఖ్యంగా యువతకు ఆ�
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని జిమ్ సంఘం ఇవాళ ఆందోళన నిర్వహించింది. నగరంలో జిమ్లు ఓపెన్ చేసే విధంగా ఆదేశాలు జారీ చేయాలని జిమ్ సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. కోవిడ్ నియంత్రణలో భాగంగా నగరంలో
మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ ఆదిలాబాద్ రూరల్ : ఆరోగ్య పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్లను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ కోరారు. ఆదివారం జిల్లా క�