ఆన్ లైన్ మోసాలపై ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, యాంటి డ్రగ్స్ పై అవగాహన కలిగి మెదలుకుంటే జీవితాలు బాగుపడుతాయని పెద్దపల్లి షీ టీం మెంబర్ స్నేహలత అన్నారు. పెద్దపెల్లి మండలం పెద్దకల్వలలో గల నోబెల్ హై స్�
సాంకేతికతతోపాటు సైబర్ మోసాలూ పెరుగుతున్నాయి. రోజుకో రూపుతో పుట్టుకొస్తూ.. అమాయకులను దోచుకుంటున్నాయి. ఇప్పటికే చాలామంది జాగ్రత్తగా ఉంటున్నా.. మోసగాళ్లు కూడా కొత్తకొత్త పద్ధతుల్లో వల వేస్తున్నారు. ఫేక్�
సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోవడంతో ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయని, అవసరం మేరకే వినియోగించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌర సరఫరాల �
ప్రస్తుత సమాజంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్లు.. దీనికి తోడు సోషల్ మీడియా యాప్లు.. కంపెనీలు ఇచ్చే ఉచిత ఆఫర్ల లింకులు.. ఇంకేముంది రోజురోజుకూ సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. సైబర్ నేరగాళ్లతో జాగ్రత్త
హైదరాబాద్ : భారతదేశంలో ఆన్లైన్ చెల్లింపులకు రోజురోజుకూ వినియోగం పెరుగుతున్నది. డిజిటల్ చెల్లింపులు పెరుగుతుండడంతో ఆన్ లైన్ మోసాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయి. ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు వాట్
ఆన్లైన్ మోసాలపై అవగాహన సైబర్ నేరాలపై జాగ్రత్తగా ఉండాలని సూచన ఫలిస్తున్న విద్యా, పోలీస్ శాఖ, షీ టీమ్స్ల ప్రయోగం జూబ్లీహిల్స్, నవంబర్24: విద్యార్థులు స్మార్ట్ఫోన్లు వినియోగిస్తూ సైబర్ నేరగాళ్ల వల