ఉల్లిగడ్డల ఎగుమతులపై విధించిన నిషేధాన్ని కేంద్రం పొడిగించింది. దేశీయంగా ఉల్లిగడ్డల లభ్యత పెంచేందుకు, ధరలు అదుపులో ఉంచే లక్ష్యంతో తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈ నిషేధం కొనసాగుతుందని కేంద్రం తెలిపిం
Sharad Pawar | ఉల్లిగడ్డల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం ఇటీవల విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ (Sharad Pawar) డిమాండ్ చేశారు. రైతు కష్టాన�
ఉల్లి ఎగుమతులను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఎగుమతులను నిషేధిస్తూ డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) శుక్రవారం నోటిఫికేషన్ జారీచేసింది.
Onions Price | దేశంలో ఉల్లిగడ్డల ధరలు ఆకాశాన్నంటుతున్న నేపథ్యంలో ఎగుమతులపై ఆంక్షలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం శనివారం కీలక నిర్ణయం తీసుకొన్నది. ఉల్లి కనీస ఎగుమతి ధర(ఎంఈపీ)ను టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది.
Parboiled rice | కేంద్ర ప్రభుత్వం ఉప్పుడు బియ్యం ఎగుమతులపై 20 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ ఎగుమతి సుంకం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించింది. దేశంలో ఉప్పుడు బియ్యం ధరలను అదుపులో ఉంచేందుకే తాము వాటి ఎగుమతులపై �
ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధిస్తూ కేంద్రం తీసుకొన్న నిర్ణయంపై రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. సుంకం నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్రలో ఉల్లి రైతులు ఆందోళనలు చేప�
ఉల్లి ఎగుమతులపై 40 శాతం సుంకం విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్ల వద్ద రైతులు ఆదివారం ఆందోళనలు చేశారు.
Onion exports | కేంద్ర సర్కారు ఉల్లి ఎగుమతులపై 40 శాతం ఎగుమతి సుంకం విధించింది. ఈ పన్ను తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఈ ఎగుమతి సుంకం అమల్లో ఉంటుందని స్పష్టం చేసింది.