మళ్లీ బ్యాలెట్ పేపర్ల విధానానికి మరలే అంశం జమిలి ఎన్నికలకు సంబంధించిన రెండు బిల్లులను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిధిలోకి రాదని కేంద్ర న్యాయ శాఖ స్పష్టం చేసినట్టు తెలిసింది.
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’ కమిటీకి నేతృత్వం వహిస్తున్న మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దా నిపై ప్రజలు సలహాలు, సూచనలు పంపాలంటూ విజ్ఞప్తి చేశారు. దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణకు ప్రస్తుతమున్న చట్టపరమైన పరి�
Vinod Kumar | జమిలి ఎన్నికలపై అధ్యయనం కోసం మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్తో కమిటీ వేయడం ఆశ్చర్యకరంగా ఉందని, ఆకమిటీలో అంతా ఉత్తర భారత దేశ సభ్యులు మాత్రమే ఉన్నారనీ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్�