Commonwealth Games | 2030 కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడానికి భారత ఒలింపిక్ సంఘం (IOA) అధికారికంగా ఆమోదం తెలిపింది. 2030 కామన్వెల్త్ క్రీడలకు అహ్మదాబాద్ వేదికగా నిర్వహించేందుకు బిడ్ను సిద్ధం చేస్తుండగా.. బుధవారం జరిగిన �
MP Keshineni Chinni | ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ సంఘాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి క్రీడలకు అందుబాటులో ఉంచుతామని విజయవాడ ఎంపీ కేశినేని ( శివనాథ్) చిన్ని పేర్కొన్నారు.
అంతర్జాతీయ ఒలంపిక్ డే సందర్భంగా నగరంలో ఒలింపిక్ డే రన్ను గ్రేటర్ హైదరాబాద్లోని పది కేంద్రాల నుంచి అతి పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం లాల్ బహుదూర్ స్టేడియంలోని ఫతే మైదాన్ క్లబ్ క�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ కొత్త కమిటీ ఎన్నిక ఆదివారం జడ్పీ బాలుర పాఠశాలలో రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మల్లా రెడ్డి, జిల్లా క్రీడా ప్రాదికారిక సంస్థ పరిశీలకులు రాజే�
భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలను జులై 4వ తేదీన నిర్వహించేందుకు భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ) సన్నద్ధమౌతోంది. ఇందుకోసం కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మహేష్ మిట్టల్ను రిటర్నింగ్ అధికా�
జాతీయ రెజ్లింగ్ సంఘం (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్భూషణ్పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో నిరసనకు దిగిన రెజ్లర్లను జాతీయ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఏ) అధ్యక్షురాలు పీటీ ఉష బుధవారం కలుసుకుంది. జంతర్మంతర్�
పరుగుల రాణి పీటీ ఉషా.. భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలిగా ఎంపికైంది. తద్వారా ఈ గౌరవం దక్కించుకున్న తొలి మహిళగా చరిత్ర సృష్టించింది. అథ్లెటిక్స్లో ఎన్నో ఘనతలు సాధించిన పీటీ ఉషా.. ఐవోఏ అధ్యక్షురాలిగా
భారత ఒలింపిక్ సంఘం(ఐవోఏ) అధ్యక్షుడు నరిందర్ బాత్రాపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)ప్రాథమిక విచారణకు ఆదేశించింది. హాకీ ఇండియా(హెచ్ఐ)కు చెందిన రూ.35 లక్షల నిధులను దుర్వినియోగం