కొండగట్టులో ఈ నెల 02 వ తేదిన జరిగిన గొడవలో ఒకరిని హత్య చేసి దృష్యం సినిమా తరహాలో ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు పూడ్చి వేసిన అంశం బయటకి పొక్కడంతో విచారణ చేపట్టిన మల్యాల సర్కిల్ పోలీసులు కేసు నమోదు చేసుకు
పాత కక్షలతో ఓ యువకుడు హత్యకు గురైయ్యాడు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలి పిన కథనం ప్రకారం.. నాగోల్కు చెందిన పంగా మనోజ్( 24), తన స్నేహితుడు బందె ల వంశీ( 21)
పాత కక్షలతో ఓ వ్యక్తిని గడ్డం గీసే కత్తితో హత్య చేసిన ఘటన నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. సీఐ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నార్సింగి కుమ్మరి బస్తీకి చెందిన కొండ రాజు(48) స్థ�
పాత కక్షలతో ప్రత్యర్థిని హత్య చేసేందుకు పన్నిన కుట్రను టాస్క్ఫోర్స్ పోలీసులు భగ్నం చేసి, ఐదుమంది రౌడీషీటర్లను అరెస్టు చేశారు. బషీర్బాగ్లోని సీసీఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట�
Peddapalli | పాత కక్షలతో ఓ వ్యక్తి దాడి(attack)కి పాల్పడటంతో పలువురు గాయపడ్డారు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి (Peddapalli) మండలం రాగినేడు గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..గ్రామానికి చెందిన కార్తీక్ వెంకటే�
ఉస్మానియా యూనివర్సిటీ : పాతకక్షలతో గురువారం జరిగిన హత్య కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. లాలాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆటోడ్రైవర్గా పనిచేసే రాజేశ్ అలియాస్ రాజు హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో ఆగ�
వ్యక్తి దారుణ హత్య | కర్నూల్ జిల్లా నంద్యాలలోని వైఎస్ నగర్లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. జగన్ మోహన్ అనే వ్యక్తిని దుండగులు కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు.
అన్నదమ్ముల దారుణ హత్య | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ గొడవలు మరోసారి భగ్గుమన్నాయి. అన్నదమ్ములను వాహనంతో ఢీకొట్టి ప్రత్యర్థులు హతమార్చారు.
వ్యక్తి దారుణ హత్య | నగరంలోని ఫలక్నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో పట్టపగలే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బైక్పై వెళ్తున్న వ్యక్తిని ఇంజిన్ బౌలి సమీపంలో దుండగులు అడ్డగించి గొంతుకోసి దారుణంగా హతమార్చ�