ప్రభుత్వ రంగ హైడ్రో పవర్ కంపెనీ ఎన్హెచ్పీసీలో 3.5 శాతం వాటాను (35 కోట్ల షేర్లు) కేంద్రం అమ్మకానికి పెట్టింది. షేరుకు రూ.66 ధర ఫ్లోర్ప్రైస్గా నిర్ణయించిన ఈ ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) గురువారం ప్రారంభమైంద�
ఈ క్విప్స్ సోషల్ ఇంప్యాక్ట్ టెక్నాలజీస్లో ప్రమోటర్లు తమ వాటాను 7 శాతం తగ్గించుకోనున్నారు. ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) రూట్లో 92.78 లక్షల షేర్లను ఒక్కో షేరును రూ.26.4 చొప్పున విక్రయించనున్నారు.
మార్కెట్ ర్యాలీని ఆసరా చేసుకుని, మరో సంస్థలో వాటా అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమయ్యింది. ఇందుకోసం కేంద్ర పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్�
డిజిన్వెస్ట్మెంట్ లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు ఇన్వెస్టర్లలో ఆసక్తి ఉన్న న్యూటెక్నాలజీ సంస్థ ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ)పై కేంద్రం గురిపెట్టడంతో తొలిరోజ
న్యూఢిల్లీ, జూలై 5: మైనింగ్ కంపెనీ ఎన్ఎండీసీలో కేంద్ర ప్రభుత్వం ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) రూపంలో 4 శాతం వాటాను విక్రయించనుంది. షేరుకు రూ.165 చొప్పున ఈ ఆఫర్కు ఫ్లోర్ ధరగా నిర్ణయించారు. ఈ ఓఎఫ్ఎస్కు సబ్�
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్రం వాటాల ఉపసంహరణ వేగంగా సాగుతున్నది. ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ కీలక రంగాలు మినహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరిస్తామని ప్రకటి�