కల్లోలిత మణిపూర్ రాష్ట్రంలో కుకీ, మైతీ వర్గాల సంఘర్షణ ఇప్పుడు డ్రోన్ దాడులకు విస్తరించింది. రాష్ట్ర పోలీసులు ఈ సవాల్ను ఎదుర్కోవడానికి నేషనల్ సెక్యూరిటీ గార్డు (ఎన్ఎస్జీ)లను ఆశ్రయించారు.
శత్రుమూకల నుంచి దేశ సరిహద్దులను కాపాడటంలోనే కాదు..క్రీడల్లోనూ తమకు తామే సాటి అని భారత సైనికులు మరోమారు నిరూపించారు. ప్రపంచంలోనే అత్యంత కఠిన పరీక్షగా పేరొందిన ఐరన్మ్యాన్ ట్రయథ్లాన్లో బీఎస్ఎఫ్కు చె
Chandrababu | ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, మాజీ సీఎం చంద్రబాబుకు (Chandrababu) భద్రతను భారీగా పెంచారు. ఇప్పటివరకు ఎనిమిది మంది ఎన్ఎస్జీ కమాండోలు సెక్యూరిటీ ఉండగా, నేటి నుంచి అదనంగా
Burail jail | చండీగఢ్లోని బురైల్ జైలు వద్ద (Burail jail) భారీ ప్రమాదం తప్పింది. బురైల్ జైలు ఆవరణలో డిటోనేటర్ బయటపడింది. దీనిని ఎన్ఎస్జీ బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నిర్వీర్యం చేశారు. శనివారం
ఢిల్లీ : నేషనల్ సెక్యూరిటీ గార్డు(ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఎం ఏ గణపతి పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1986 బ్యాచ్ ఉత్తరాఖండ్ కేడర్కు చెందిన ఐపీఎస్ అధికారి గణపతి. ఈ పదవిని చే�