Ajit Doval | భారత్ - చైనా (India - China) దేశాల మధ్య సరిహద్దులు ప్రశాంతంగా ఉన్నాయని, భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) అన్నారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు సానుకూల దిశగా పయనిస్తున్నాయని చెప్పారు.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ ఏడాది చివరిలో భారత్ను సందర్శించనున్నారు. ప్రస్తుతం ఆయన పర్యటన తేదీలను ఖరారు చేస్తున్నట్లు మాస్కో పర్యటనలో ఉన్న భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ గురువారం
కెనడా పోలీసులు ఖలిస్థానీ సిక్కు సంస్థల ఒత్తిళ్లకు తల వంచారు. ఆ దేశంలోని మైనారిటీలైన హిందువులకు భద్రత కల్పించలేమని నిస్సిగ్గుగా ప్రకటించారు. భారతీయ దౌత్యవేత్తలు ఈ నెల 23న ఓక్విల్లేలోని వైష్ణోదేవి దేవాల�
NSA Ajit Doval | బంగ్లాదేశ్లో హింస చెలరేగడంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి భారత్కు చేరుకున్న షేక్ హసీనాను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, మిలిటరీకి చెందిన పలువురు ఉన్నతాధికారులు కలిశారు.
Ukrainian Peace Formula | రష్యా (Russia)తో సుదీర్ఘ యుద్ధంవల్ల అతలాకుతలమవుతున్న ఉక్రెయిన్ (Ukraine) ఓ శాంతి ప్రణాళికను (Peace Plan) రూపొందించుకుని, దానికి ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టే పనిలో ఉన్నది.
న్యూఢిల్లీ: మతం, సిద్ధాంతం పేరుతో కొంతమంది దేశంలో అరాచకాన్ని సృష్టిస్తున్నారని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ చెప్పారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘ఆలిండియా సూఫీ సజ్జదనాశిన్ కౌన్సిల్’ సమావేశంలో �
అంతర్గత భద్రతతోనే దేశం అభివృద్ధి యువ ఐపీఎస్లకు అజిత్దోవల్ పిలుపు విధుల్లోకి 132 మంది ఐపీఎస్ అధికారులు హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): దేశ భవిష్యత్తు, 130 కోట్ల మంది ప్రజల భద్రత యువ ఐపీఎస్ అధికారుల