ఓ వ్యక్తి అనుమతి లేకుండా ఫాంహౌస్లో జరిగిన విందులో స్వరాష్ట్రంతోపాటు ఇతర రాష్ర్టాలకు చెందిన నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ను వినియోగించడంతో ఎక్సైజ్ పోలీసులు ఫాంహౌస్పై దాడి చేసి సుమారు రూ.4 లక్షల విలు�
నిబంధనలకు విరుద్ధంగా నాన్డ్యూటీ పెయిడ్ మద్యం వినియోగిస్తున్నట్లు సమాచారం అందుకున్న రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు నగర శివారు ప్రాంతాల్లో రెండు చోట్ల దాడులు నిర్వహించి 15 నాన్డ్యూటీ �
మధ్యప్రదేశ్ నుంచి తక్కువ ధరకు తీసుకువచ్చిన మద్యాన్ని నిబంధనలకు విరుద్ధంగా నగరంలో విక్రయిస్తున్న ఆరుగురు నిందితులను సోమవారం అరెస్టు చేశారు. ఎస్టీఎఫ్ ఈఎస్ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. చెంగిచ�
నాన్డ్యూటీ పెయిడ్ లిక్కర్పై ఆబ్కారీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ అన్నారు. గురువారం ఆబ్కారీ భవన్లో నిర్వహించిన రం�
డ్రగ్స్, నాన్డ్యూటీ పెయిడ్ లిక్కర్ను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రంగారెడ్డి జిల్లా డిప్యూటీ కమిషనర్ దశరథ్ అన్నారు. గ్రేటర్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల�
నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ర్టాల నుంచి నగరానికి నాన్డ్యూటీ పెయిడ్ మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 67 మద్యం ప్యాకెట్లను స్వాధీనం �