Muhammad Yunus | బంగ్లాదేశ్కు చెందిన నోబెల్ శాంతి పురస్కారం గ్రహీత మహమ్మద్ యూనిస్కు స్థానిక కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కార్మిక చట్టాలను ఉల్లంఘించినట్లు తేలడంతో జైలు శిక్ష విధించినట్లు ప్రాసిక్యూ
Amartya Sen | ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్యసేన్ మరణించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, ఆయన క్షేమంగానే ఉన్నారని కుటుంబసభ్యులు వెల్లడించారు. అమర్త్యసేన్ మరణించారంటూ మీడ�
Amartya Senప్రఖ్యాత ఆర్థికవేత్త, నోబెల్ గ్రహీత అమర్త్యా సేన్.. కీలక వ్యాఖ్యలు చేశారు. విభిన్న మతస్థుల మధ్య ఉన్న బేధాభిప్రాయాలు తొలిగిపోవాలన్నా, ఒకరిపై ఒకరికి ఉన్న తప్పుడు భావాలను అధిగమించాలన�
దేశంలో విభజన రాజకీయాలు పైపైకి.. ప్రజల ఐక్యత మధ్య కొందరి చిచ్చు ఇలాంటి సమయంలోనే శక్తిమంతమైన ప్రశ్నించే గళం ఎంతైనా అవసరం నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త అమర్త్యసేన్ న్యూఢిల్లీ, జూలై 10: భారతీయులను విభజించేందుక
చెన్నై : తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర ప్రగతి కోసం ఆర్థిక సలహా మండలి ఏర్పాటు చేయనున్నది. ఆ మండలి సీఎం స్టాలిన్కు సూచనలు చేస్తుందని ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఇవాళ అస�