గిరిజన రైతుల అభ్యున్నతి కోసమే ఉత్పత్తిదారు సంస్థను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వరుణ్రెడ్డి తెలిపారు. పెంబి మండల కేంద్రంలో ఐటీడీఏ పీవో చాహత్ బాజ్పాయ్తో కలిసి సంస్థను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన �
డాక్టర్లు 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా భైంసాలోని ప్రభుత్వ ఏరియా దవాఖాన, అర్బన్ హెల్త్ సెంటర్న
నిర్మల్ జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వరుణ్రెడ్డి అన్నారు. జిల్లా కలెక్టరేట్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల దినోత్సవ పోస్టర్ను ఆవ�
జాతీయ అవార్డు వచ్చేలా గ్రామాన్ని తీర్చిదిద్దాలని సర్పంచ్ బొడ్డు గంగన్నను నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. మండలంలోని నచ్చన్ ఎల్లాపూర్ గ్రామంలో నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి శుక్రవారం
ఆదివాసుల అభ్యున్నతికి తెలంగాణ సర్కారు కృషిచేస్తున్నదని, అందుకు అనేక సంక్షేమ పథకాలను పకడ్బందీగా అమలుచేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అనారు.
ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో వేసవి క్రీడా శిబిరాలను ఏర్పాటు చేస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి అన్నారు. నిర్మల్ మండలం ముజ్గి ప్రభుత్వ పాఠశాలలో వేసవి క్రీడ�
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో మక్క కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. న
విద్యార్థులు క్రమశిక్షణ అలవర్చుకోవాలని నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి సూచించారు. భైంసా పట్టణంలోని మహాత్మా జ్యోతిబాఫూలే గురుకుల పాఠశాలను గురువారం ఆయన సందర్శించారు.