‘రాష్ట్రంలో ఇబ్బడి ము బ్బడిగా ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలు పెరిగిపోతున్నాయి. ఒక్కో వర్సిటీ వేలకు వేల మందిని చేర్చుకుంటున్నాయి. వీటి నుంచి పోటీని తట్టుకోలేకపోతున్నాం. వర్సిటీల్లో రిక్రూట్మెంట్ లే దు. �
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్ నిర్ఫ్లో 12వ ర్యాంకు సాధించి మెరిసింది. గత రెండేండ్లలో ఐఐటీహెచ్ నిర్ఫ్ ర్యాంకింగ్ 14 ఉండగా ఈ ఏడాది 12వ ర్యాంకు వచ్చింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్�
దేశవ్యాప్తంగా విద్యాసంస్థలకు ఇచ్చే నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ప్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకుల్లో తెలంగాణ విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు వెనుకబడ్డాయి. చారిత్రక ఉస్మానియా వర్సిటీ, �
‘నేషనల్ ఇనిస్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్' (ఎన్ఐఆర్ఎఫ్) తాజా ర్యాంకుల్లో ఐఐటీ-మద్రాస్ మరోమారు టాప్లో నిలిచింది. కేంద్ర విద్యాశాఖ పరిధిలోని ‘ఎన్ఐఆర్ఎఫ్', దేశంలోని ఉన్నత విద్యా సంస్థల �
తన చరిత్రలో ఎన్నో ఉత్థాన పతనాలు చూసిన ఉస్మానియా విశ్వవిద్యాలయం పునర్వైభవం దిశగా అడుగులు వేస్తున్నది. సాంకేతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, క్రీడా రంగాల్లో మెరికల్లాంటి నాయకత్వాన్ని దేశానికి, ప్�
రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలకు గ్రేడింగ్ ఇవ్వాలని ఉన్నత విద్యామండలి అధికారులు యోచిస్తున్నారు. న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్ తరహాలో రాష్ట్రస్థాయిలో గ్రేడ్లు ఇచ్చేందుకు కసరత్తు ముమ్మరం చేశారు.
ఉన్నత విద్యా సంస్థల్లో పోటీతత్వాన్ని, ప్రమాణాలను పెంచేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి పలు కీలక నిర్ణయాలను తీసుకొన్నది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని విద్యాసంస్థలకు ర్యాంకులను జారీచేయాలని నిర్ణయించింది.
ఐఐటీ మద్రాస్ మరో ఘనత సాధించింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఎఫ్) ర్యాంకింగ్స్-2022 ఏడవ ఎడిషన్లో అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధ�