‘నిమ్స్ కార్మికుడు లింగయ్యపై జరిగిన ఘటన బాధాకరం.. 24 గంటల సమయం ఇవ్వండి....బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప అన్నారు. శనివారం నిమ్స్ కార్మికులు, వివిధ కార్మిక సంఘాలతో డైరెక్ట
‘నిమ్స్ హాస్పిటల్ ఎయిమ్స్కు ధీటుగా సేవలు అందిస్తున్నది. కానీ అది సరిపోదు. రాబోయే రోజుల్లో విదేశాల్లోని రోగులకు కూడా మెరుగైన వైద్యం అందించేలా అంతర్జాతీయ స్థాయి ఇనిస్టిట్యూట్గా చూడాలనేది నా కళ.
నిమ్స్ దవాఖాన మరో మైలురాయిని అందుకున్నది. ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు దీటుగా ఆధునిక చికిత్సలు చేస్తున్న నిమ్స్ రోబోటిక్ సర్జరీల విభాగం.. వంద రోబోటిక్ సర్జరీలు చేసి రికార్డు సృష్టించింది.
నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందించి, వారి ప్రాణాలు కాపాడే దేవాలయమని, అందుకే సీఎం కేసీఆర్ నిమ్స్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని �
నిమ్స్ డైరెక్టర్గా సర్జికల్ గ్యాస్ట్రోలజీ విభాగం హెచ్వోడీ, ప్రొఫెసర్ బీరప్పను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఆయన నిమ్స్ ఇన్చార్జి డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు.
పేదలకు నాణ్యమైన వైద్యం, విద్యను అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని నగర అదనపు పోలీస్ కమిషనర్ ఏఆర్.శ్రీనివాస్, నిమ్స్ డైరెక్టర్ డా.బీరప్ప అన్నారు.