Niharika | మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదెల యాంకర్గా కెరీర్ ప్రారంభించి, హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు నిర్మాతగా విజయవంతంగా దూసుకుపోతున్నారు. షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్లు, సినిమాలతో తనద�
Varun Taj | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తన కెరీర్లో మరింత వేగం పెంచుతూ వరుస ప్రాజెక్టులతో ముందుకు సాగుతున్నారు. గతేడాది ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో సెన్సేషనల్ హిట్ అందుకున్న యువ దర్శకుడు యదు వంశీతో ఆయన కొత్త సిన
‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా తన అభిరుచిని చాటిన నిహారిక కొణిదెల.. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై ఉమేష్ కుమార్ బన్సాల్తో కలిసి నిర్మించిన చిత్రం ‘రాకాస’.
Raakaasaa | టాలీవుడ్ యంగ్ హీరో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రాకాస’ (Raakaasaa) ఇప్పుడు సినీ ప్రియుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘మ్యాడ్’ సినిమాతో యువ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదిం�
సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘రాకాస’. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకురాలు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, జీ స్టూడియోస్ పతాకాలపై నిహారిక కొణిదెల, ఉమేష్ కుమార్ బన్సాల్ నిర్మిస్తున్నారు. ఏ�
‘కమిటీ కుర్రోళ్లు’తో అభిరుచి గల నిర్మాతగా కితాబులందుకున్న నిహారిక కొణిదెల నిర్మాతగా చేస్తున్న మలి ప్రయత్నం ‘రాకాస’. సంగీత్ శోభన్ హీరోగా మాసనశర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 3న విడుదల కాను�
‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో నిర్మాతగా మంచి విజయాన్ని అందుకుంది నిహారిక కొణిదెల. ఆమె నిర్మిస్తున్న తాజా చిత్రానికి ‘రాకాస’ అనే టైటిల్ను ఖరారు చేశారు. సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మానస �
గత ఏడాది చిన్న చిత్రంగా విడుదలై మంచి విజయాన్ని సాధించింది ‘కమిటీ కుర్రోళ్లు’. యదువంశీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నిహారిక కొణిదెల నిర్మించారు. తాజా సమాచారం ప్రకా�
గత ఏడాది ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిర్మాతగా మంచి విజయాన్ని దక్కించుకుంది నిహారిక కొణిదెల. స్వీయ నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ పతాకంపై నూతన తారాగణంతో ఈ సినిమాను తెరకెక్కించారు.
Niharika Konidela | మెగా డాటర్ నిహారిక కొణిదెల ఒకవైపు సినిమాలలో నటిస్తునే మరోవైపు నిర్మాతగా రాణిస్తుంది. ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాను నిర్మించి సూపర్ హిట్ అందుకున్న ఈ భామ తాజాగా మరో సినిమాను నిర్మి�
Committee Kurrollu | టాలీవుడ్ యువ నటులు సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ఈశ్వర్ రాచిరాజు, త్రినాథ్ వర్మ, ప్రసాద్ బెహరా ప్రధాన పాత్రధారులుగా వచ్చిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు యదు వంశీ దర్శకత్వం వహిం�