న్యూఢిల్లీ : జీపీఎస్ ఆధారిత వ్యవస్థ ద్వారా టోల్ వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఎన్ హెచ్ఏఐ) నిర్ణయించింది. ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు కన్సల్ట�
న్యూఢిల్లీ: హైవేలు ఎక్కే వాహనాలు అన్నింటికీ గత నెల 15 నుంచి ఫాస్టాగ్లను కేంద్రం తప్పనిసరి చేసిన విషయం తెలుసు కదా. ఇదే అదునుగా కొందరు కొత్త నకిలీ దందాకు తెరతీశారు. ఆన్లైన్లో నకిలీ ఫాస్టాగ్ల�