ఎప్పుడూ ట్రాఫిక్తో రద్దీగా ఉండే హైదరాబాద్ మహానగరంలో ఆదివారం సాయంత్రం కనిపించిందీ దృశ్యం. రెండు కొండల మధ్య నుంచి సూర్యుడు అస్తమిస్తున్నట్టు ఉన్న ఈ దృశ్యం చూపరులను ఆకర్షించింది.
మాస్కులు లేకపోతే సినిమా థియేటర్లలోకి కూడా అనుమతించడం లేదు. ఈ మేరకు మాస్క్ లేకపోతే థియేటర్ లోపలికి ప్రవేశం లేదంటూ బోర్డులు కూడా పెడుతున్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సుదర్శన్ థియేటర్ ముందు ఆ�
కరోనా ఉధృతమవుతున్న నేపథ్యంలో మున్సిపల్ విభాగం అప్రమత్తమైంది. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్ మహానగరంలో శానిటైజేషన్ ప్రక్రియ మొదలు పెట్టారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం యుద్ధప్రాతిపదిక
హల్దీవాగులో గోదావరి జలాలు పరుగులు తీస్తున్నాయి. కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్లోకి నీటిని విడుదల చేసి పదమూడో రోజైన చెక్ డ్యాంలు నిండి ప్రవహిస్తున్నాయి.
కరోనా కట్టడికి ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరఖాండ్ సహా పలు రాష్ట్రాల్లో వారాంతపు లాక్డౌన్ విధించారు. ఈ లాక్డౌన్ ఎఫెక్ట్ తో జనాలు లేక రోడ్లన్నీ ఇలా వెలవెలబోయాయి.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో భారీ పోలింగ్ నమోదైంది. సాయంత్రం 7 గంటలకు పోలింగ్ ముగిసే సరికి 88 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
కొండ పోచమ్మ సాగర్ ద్వారా గోదావరి జలాల మళ్లింపుతో హల్దీ వాగు, మంజీరా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలోని హల్దీవాగు ప్రాజెక్టు గోదావరి జలాలతో నిండి అలుగు పారుతోంది.
సిద్దిపేటలోని కోమటి చెరువుపై లేక్ ఫెస్టివల్ జరుగుతోంది. ఈ ఫెస్టివల్ సందర్భంగా కోమటి చెరువు మధ్యలో ఏర్పాటు చేసిన మ్యూజిక్ ఫౌంటైన్ను మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. 15 నిమిషాల పాటు చెరువు మధ
సమ్మర్లో ఈ ఎండలను, ఉక్కపోతను తట్టుకోవాలంటే మామూలు ఫ్యాన్ గాలి సరిపోదు.. కూలర్ కచ్చితంగా ఉండాల్సిందే. అందుకే జనాలు కూలర్లు కొనడం మొదలు పెట్టేశారు.
మాస్క్ | కరోనా ఉధృతిని నియంత్రించేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇందులో భాగంగా ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు లేకుండా కనిపి�
డాగ్ పార్క్ | వాతావరణం చల్లబడటంతో పాటు వీకెండ్ కావడంతో హైదరాబాద్ వాసులు కాస్త రిలాక్స్ అయ్యారు. సాయంకాలం పూట దగ్గరలోని పార్కులకు వెళ్లి కాలక్షేపం చేశారు. తమ పెంపుడు శునకాలతో వచ్చిన జ
చెరువులు, చెక్ డ్యామ్లను నింపుతూ.. ఎండుతున్న పంట పొలాలకు జీవం పోస్తూ గోదారమ్మ పరుగులు తీస్తోంది. కొండ పోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా గోదావరి జలాలు ఉరకలెత్తుతున్నాయి